Tuesday, 2 June 2020

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కలకలం: 12 మంది పీజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్

కరోనావైరస్‌ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో అక్కడి విద్యార్థులు ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో మెడికల్ కాలేజీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour