Saturday, 23 May 2020

Must Read:తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో క్వారంటైన్ తప్పనిసరి...!

కరోనావైరస్ కారణంగా దేశంలో అమలు చేసిన లాక్‌డౌన్ సందర్భంగా కేంద్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా విమాన సర్వీసులను నడిపేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర విమానాయాన శాఖ ఇందుకోసం పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ మార్గదర్శకాలను
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour