Friday, 1 May 2020

Lockdown 3.0: మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు

న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 4వరకు ఉన్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కొనసాగిస్తున్నట్లు కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 17వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ క్రమంలోనే రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం చేయనున్నారు. ఇదిలా ఉంటే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour