Wednesday, 13 May 2020

Lockdown: వలస కూలీలు, రోడ్డు పక్కన బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, చంటి బిడ్డతో 160 కి,మి. నడక!

ముంబై/నాసిక్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులు, కూలీలు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. లాక్ డౌన్ నియమాలు సడలించడంతో వలస కూలీలు, కార్మికులు వారి స్వస్థలాలకు బయలుదేరి వెలుతున్నారు. కొందరు రైళ్లు బస్సులు, ఇతర వాహనాలలో స్వస్థలాలకు వెలుతుంటే మరి కొందరు కూలీలు హైవే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour