Monday, 4 May 2020

Coronavirus: అమ్మా క్యాంటిన్ ఉద్యోగికి కరోనా పాజిటివ్, హడల్, ఇప్పటికే పాలు అమ్మిన వ్యక్తి !

చెన్నై: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన సమయంలో తమిళనాడు ప్రభుత్వం పేదలకు ఆహారం అందిస్తున్న అమ్మా క్యాంటిన్ లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. అమ్మా క్యాంటిన్ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని వెలుగు చూడటంతో ఆ క్యాంటిల్ లో ఆహారం సేవించిన వారితో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour