Saturday, 9 May 2020

Coronavirus: బెంగళూరులో ఒక్కడి దెబ్బకు 29 మందికి కరోనా పాజిటివ్, క్వారంటైన్ లో 184 మంది !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం హడలిపోతుంది. సిలికాన్ సిటి బెంగళూరు నగరంలోని హోంగసంద్రలో బీహార్ వ్యక్తికి కరోనా రావడం, అతను ఇష్టం వచ్చినట్లు సంచరించడంతో ఆ ప్రాంతంలోని 184 మందిని క్వారంటైన్ కు తరలించారు. క్వారంటైన్ గడుపు పూర్తి కావడంతో మళ్లీ పరీక్షలు చేసిన అధికారులు హడలిపోయారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour