Sunday, 10 May 2020

కరోనా రత్న వర్సెస్ పిరానా రత్న: విజయసాయి రెడ్డి, గోరంట్ల మధ్య ట్వీట్ల తిట్లు: క్విజ్ మాస్టర్లుగా

అమరావతి: రాజకీయాల్లో హేమాహేమీల్లాంటి ఇద్దరు నాయకుల మధ్య ట్వీట్టర్ వేదికగా కొనసాగుతోన్న యుద్ధం.. పడిపడి నవ్వుకునేలా చేస్తోంది. వారిద్దరూ క్విజ్ మాస్టర్ల అవతారం ఎత్తారు. ట్విటర్ సాక్షిగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి తరహాలో ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆప్షన్లను ఇచ్చుకుంటున్నారు. ఆ ఇద్దరూ- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి.. తెలుగుదేశం పార్టీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour