ఏపీలో ప్రధాన విపక్షం టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించడం ఖాయమైనట్లే కనిపిస్తోంది. మూడు రోజులుగా ఎమ్మెల్యేల ఫిరాయింపు వార్తలు షికారు చేస్తున్నా సదరు ఎమ్మెల్యేలు కానీ పార్టీ కానీ దీన్ని ఖండించకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది. త్వరలో వీరు సీఎం జగన్ తో భేటీ అయి వైసీపీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment