Thursday, 28 May 2020

వైసీపీలోకి ఎమ్మెల్యేల జంప్- టీడీపీ ఫిక్సయిపోయిందా ? మహానాడులో నేతల వ్యాఖ్యల వెనుక ?

ఏపీలో ప్రధాన విపక్షం టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించడం ఖాయమైనట్లే కనిపిస్తోంది. మూడు రోజులుగా ఎమ్మెల్యేల ఫిరాయింపు వార్తలు షికారు చేస్తున్నా సదరు ఎమ్మెల్యేలు కానీ పార్టీ కానీ దీన్ని ఖండించకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది. త్వరలో వీరు సీఎం జగన్ తో భేటీ అయి వైసీపీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour