Tuesday, 26 May 2020

ఏపీలో మరిన్ని సడలింపులు - నగలు, బట్టలు, చెప్పుల షాపులకు ఓకే..

ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ లో ప్రభుత్వం ఇవాళ మరిన్ని సడలింపులు ఇచ్చింది. వీటి ప్రకారం ఇకపై నగలు, చెప్పులు, బట్టల షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే వస్త్ర దుకాణాలు తెరిచినా వాటిలో కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ట్రయల్ రూమ్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. కొత్త బట్టలైనా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour