Tuesday, 19 May 2020

నో డౌట్..కేసీఆర్ తిట్టింది చంద్రబాబునే.. అడుగు బయటపెడితే అంతే.. నిజంగా జగన్‌కు అంత సీనుందా?

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు.. జగన్-కేసీఆర్ జలపంచాయతీలో చివరికి చంద్రబాబు టార్గెట్ అయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కోసం తీసుకొచ్చిన ఏపీ సర్కారు తెచ్చిన జీవో 203పై ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే.. పొరుగురాష్ట్రంగా సంఖ్యత కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ సీఎం జగన్ తో కలిసుండటం చూడలేక ''కొంతమంది కళ్లు మండుతున్నాయా!?''అని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour