Monday, 11 May 2020

జగన్ పై వాట్సాప్ గ్రూపుల్లో అనుచిత పోస్ట్ లు. డిప్యూటీ ఇంజనీర్ సస్పెన్షన్...

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉద్యోగులకు పాకుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎధుర్కొన్న పలువురు ఉద్యోగులు .. ప్రస్తుత వైసీపీ సర్కారు హయాంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... తాజాగా మరో వ్యవహారం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour