Sunday, 31 May 2020

భారత సైనికులు చైనా జవాన్‌ను బంధించారా? ఇందులో నిజం ఎంత?: ధృవీకరించని ఆర్మీ

న్యూఢిల్లీ: భారత సైనికులు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్‌ను బంధించారా? సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఆ వీడియో వెనుక వాస్తవాలేంటీ? ప్రస్తుతం నెటిజన్లలో తలెత్తుతోన్న ప్రశ్నలు ఇవి. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ చైనా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour