Wednesday, 27 May 2020

అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్

ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కూన రవి కుమార్ అజ్ఞాతం వీడారు. గత మూడు రోజులుగా కన్పించకుండాపోయిన ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ కూన రవికుమార్‌ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రభుత్వ అధికారులను బెదిరించిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . ఇక పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో పోలీసుల ముందు హాజరయ్యారు కూన రవి కుమార్ .
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour