Wednesday, 20 May 2020

కోదాడ డిపో మేనేజర్ సస్పెండ్: ఎందుకంటే...? మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే కొరఢా ఝులిపిస్తున్నారు. బుధవారం ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. బస్టాండ్‌లో తనిఖీలు చేపట్టారు. బస్సుల వివరాలు, ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాలను రీజనల్ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. 57% కేసులు మహారాష్ట్ర నుంచే, 6 రోజుల్లో 237 మందికి వైరస్, కర్ణాటకలో కరోనా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour