Friday, 15 May 2020

తెలంగాణ ఫిర్యాదు: పోతిరెడ్డిపాడుపై ఏం చెబుతారంటూ ఏపీ సర్కారుకు కృష్ణా ట్రిబ్యునల్ లేఖ

హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక, వివరాలను అందించాలని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ చేసిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఏపీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour