Monday, 18 May 2020

హిందూ దుకాణంలో కొంటారా?: ముస్లిం యువతులకు వేధింపులు, బెదిరింపులు

బెంగళూరు: హిందువుల దుకాణంలోకి వెళ్లిన ముస్లిం మహిళలపై కొందరు ముస్లిం యువకులు దూషణలకు దిగారు. వారిని వేధింపులకు గురిచేశారు. ఈ ధారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. దావణగెరెలో బుర్ఖా ధరించిన ఇద్దరు ముస్లిం మహిళలు ఓ దుకాణంలో దుస్తులు కొనుగోలు చేశారు. అయితే, హిందువులకు చెందిన దుకాణంలో ఎందుకు బట్టలు కొనుగోలు చేశారంటూ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour