Wednesday, 13 May 2020

నరేంద్రమోడీ స్పీచ్‌పై ఘాటు కామెంట్లు చేసిన వైసీపీ రాజకీయ వ్యూహకర్త: జనం ఫూల్స్ కాదంటూ ..

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నవేళ..మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిప్పులు చెరిగారు. మూడుదశలుగా సుమారు 50 రోజుల పాటు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour