Friday, 29 May 2020

నిమ్మగడ్డ రీఎంట్రీ: రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థ మధ్య: తవ్వి తీస్తోన్న సర్కార్: సుప్రీంలో

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శరాఘాతంలో తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇప్పటిదాకా వెలువడిన తీర్పులు, ఆదేశాలు ఒక ఎత్తు కాగా.. రమేష్‌కుమార్ పునర్నియామకం వ్యవహారం మరో ఎత్తులా కనిపిస్తోందని ప్రభుత్వ పెద్దలు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour