Tuesday, 12 May 2020

బామ్మా నీకు సలాం: నష్టాలు వచ్చినప్పటికీ కష్టకాలంలో ఇడ్లీలతో కడుపు నింపుతూ..!

కరోనావైరస్ దేశానికి తీరని నష్టం చేకూర్చిందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అదే సమయంలో ఈ వైరస్ ఎన్నో పాఠాలను నేర్పింది. సాటి మనిషికి సహాయ పడటం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, మానవత్వం చూపించి తమకున్న దానిలో ఇతరులకు పంచిపెట్టడంలాంటి ఎన్నో పాఠాలను నేర్పింది. తమకు లేకపోయినప్పటికీ ఉన్నదాంట్లో ఇతరులకు పంచిపెట్టే మంచి గుణాన్ని ఈ కరోనా కష్టకాలం నేర్పింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour