Saturday, 9 May 2020

కరోనా రోగులకు కేంద్రం ఊరట- తీవ్ర కేసుల్లోనే డిశ్చార్జ్ కు ముందు పరీక్షలు..

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో కరోనా పరీక్షల నిర్వహణతో పాటు వాటిని ఎప్పుడెప్పుడు నిర్వహించాలో కూడా స్పష్టం చేసింది. వీటిని పాటించాలని ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. వీటిని బట్టి చూస్తే ప్రభుత్వం కరోనా మహమ్మారిపై ప్రజల్లో భయాందోళనలను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour