Wednesday, 13 May 2020

బస్సు సీట్లలో సమూల మార్పులు..!రెండు వరుసలకు బదులు మూడు వరసలు..!

అమరావతి/హైదరాబాద్ : ఆంధప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సుల్లో అనూహ్య మార్పులు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రయాణీకుల మద్య సామాజిక దూరం ఉండేట్టు జాగ్రత్తులు తీసుకుంటోంది ఆర్టీసీ సంస్థ. అందుకు అనుగుణంగా సూపర్ లగ్జరీ బస్సులలో ఆర్టీసీ అధికారులు సమూలంగా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం సీట్ల మధ్య దూరం గణనీయంగా పెంచారు. గతంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour