Tuesday, 12 May 2020

ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు వాట్సాప్ పాఠాలు- ప్రతీ స్కూల్ కో గ్రూప్...

కరోనా వైరస్ ప్రభావంతో విద్యాసంస్ధలు మూతపడటం విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకూ స్కూళ్లకు వెళ్లి పాఠాలు నేర్చుకున్న విద్యార్ధులు ఇప్పుడు బిక్కిబిక్కుమంటూ ఇళ్ల వద్దే గడపాల్సిన పరిస్ధితి. దీన్ని అధిగమించేందుకు ఏపీలో విద్యాశాఖ ఎన్నో విన్నూత కార్యక్రమాలను అందుబాటులోకి తెస్తోంది. పదో తరగతి విద్యార్ధుల కోసం ఇప్పటికే దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాలు,
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour