Friday, 15 May 2020

కరోనా కల్లోలం- మృతదేహాల రాక ముందే పది సమాధులు తవ్వేశారు- వేగంగా అంత్యక్రియల కోసం..

కరోనా వైరస్ మహమ్మారి రాక తర్వాత ప్రపంచవ్యాప్తంగా మానవత్వం కరవవుతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. వివిధ దేశాల్లో మానవత్వం లేకుండా జనం ప్రవర్తిస్తున్న తీరు వింటూనే ఉన్నాం. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో చోటు చేసుకున్న ఓ ఘటన కూడా ఇలాంటిదే. ఎవరి కారణాలు వారికి ఉన్నా... కరోనా మృతుల కోసం ముందుగా సమాధులు తవ్విపెట్టడం ఇక్కడ కలకలం రేపుతోంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour