Tuesday, 12 May 2020

జర్నీ..రీస్టార్ట్: రైల్వేకు ఉన్న సత్తా ఇదీ: వేల టికెట్లు..కోట్ల రూపాయల ఆదాయం: కొన్ని గంటల్లోనే.. !

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలకు ఉన్న సత్తా ఏమిటో మరోసారి నిరూపితమైంది. ఇన్ని రోజుల లాక్‌డౌన్ తరువాత పరిమితంగానే పట్టాలెక్కబోతున్నప్పటికీ..ప్రయాణికులకు తన అవసరాలేమిటో స్పష్టం చేసింది. కోట్లాదిమంది ప్రజల దైనందిన జీవితంలో భాగమైన రైళ్లలు.. ఈ సాయంత్రానికి పట్టాలెక్కబోతున్నాయి. తన నాన్‌స్టాప్ జర్నీని రీస్టార్ట్ చేయబోతున్నాయి. వేలమందిని తమ గమ్యస్థానాలకు చేర్చడానికి రెడీ అవుతున్నాయి.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour