కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. చాలావరకు పరిశ్రమలు నష్టపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కొన్ని కార్మిక చట్టాలను మూడేళ్ల పాటు రద్దు చేశాయి. పరిశ్రమలకు మేలు చేసేలా.. కార్మికుల వైపు నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చేసేందుకు ఈ సంస్కరణలు ఉపయోగపడనున్నాయి. కార్మికుల హక్కులను కాలరాయడమంటే.. వారి జీవితాలను మరింత అభద్రతలోకి నెట్టడమేనని మరోవైపు కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment