Friday, 8 May 2020

రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ ఇవ్వండి, కేసీఆర్‌కు రాజాసింగ్ లేఖ

వలసకూలీల వెతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వలస కూలీలను ఆదుకోవాలని శుక్రవారం లేఖ రాశారు. ఉపాధి లేక కూలీల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. ప్రభుత్వం అందజేసే రేషన్‌పై వారి జీవితం ఆధారపడి ఉందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కొందరి పేర్లను రేషన్ కార్డు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour