Monday, 11 May 2020

ఎగ్ కర్రీ వండేందుకు భార్య నిరాకరించిందని.. భర్త దారుణానికి కొడుకు బలి..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. భార్య ఎగ్ కర్రీ వండేందుకు నిరాకరించిందని ఓ భర్త ఆమెతో పాటు కొడుకుపై దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బులంద్ షహర్‌లోని నగ్లా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బులంద్‌షహర్‌ జిల్లాలోని నగ్లా గ్రామానికి చెందిన సుభాష్‌ బంజరా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour