Wednesday, 27 May 2020

కవలలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ.. గాంధీ ఆస్పత్రిలో పురుడుపోసిన వైద్యులు

కరోనా మహమ్మారికి చిన్న పెద్ద తేడా లేదు.పేద గొప్ప భేదం లేదు.మహిళలా, పురుషులా అన్న వ్యత్యాసం లేదు. అలాంటి కరోనా మహమ్మారి గర్భిణీలను సైతం వదిలి పెట్టటం లేదు. అయినా వైద్యులు వారిని కాపాడే పనిలో ఉన్నారు. నెలలు నిండిన కరోనా పాజిటివ్ గర్భిణీకి సిజేరియన్ నిర్వహించి సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రసవం చేశారు. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour