Saturday, 23 May 2020

బెంగాల్‌లో సేమ్ సీన్: బీజేపీ చీఫ్‌ను అడ్డుకున్న పోలీసులు, పోలీసులతో వాగ్వివాదం..

నిన్న ప్రధాని మోడీతో కలిసి దీదీ మమతా బెనర్జీ ఏరియల్ సర్వే చేశారు. మోడీ అండగా ఉంటామని చెబితే.. దీదీ కూడా తల ఊపారు. 24 గంటల్లో గడిచిందో లేదో పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. అంఫాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతం దక్షిణ 24 పరగణ జిల్లాకు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ శనివారం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour