Monday, 4 May 2020

సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై మరింత జుగుప్స కలిగించేలా అలాంటి ఫొటోలు ప్రింట్:

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్ వల్ల కొన్ని సత్ఫలితాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణం మెరుగుపడిందని, ప్రజల్లో శుభ్రత పట్ల అవగాహన కలగడానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగ పడిందనే నిర్ణయానికి వచ్చింది. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, మాస్కులను ధరించడం, శానిటైజర్లను వినియోగించడం వల్ల కరోనా వైరస్ సోకకుండా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour