Sunday, 10 May 2020

మందుబాబులు ఉలిక్కిపడే సంఘటన.. ఆ బాటిల్లో ఉన్నది చూసి షాక్.. తీవ్ర కలకలం..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన సడలింపులతో చాలా రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరిచాయి. దీంతో దాదాపు 45 రోజుల పాటు చుక్క లేక విలవిల్లాడిన మందుబాబులు ఇక పండగ చేసుకుంటున్నారు. తమిళనాడులో ఒక్కరోజులోనే రూ.150కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో మొదటిరోజే రూ.90కోట్లు,ఆంధ్రప్రదేశ్‌లో రూ.40కోట్లు పైచిలుకు విక్రయాలు జరిగాయి. వైన్ షాపులు తెరిచి ఐదు రోజులు కావస్తున్నా...
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour