Thursday, 14 May 2020

బార్లు, క్లబ్బుల్లో బీర్ల లెక్క తేల్చాలని ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్ కమీషనర్ ... రీజన్ ఇదే

కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూత పడ్డాయి. ఒక్క మద్యం దుకాణాలే కాదు కరోనా లాక్ డౌన్ వల్ల బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు కూడా మూత పడ్డాయి. ఇక మద్యం కోసం మందుబాబులు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చే వరకు విలవిలలాడారు . ఇక లాక్ డౌన్ సడలింపుల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour