Saturday, 16 May 2020

గుడ్ న్యూస్ : తెలంగాణలోకి రుతుపవనాలు ఎంట్రీ ఎప్పుడంటే...

హైదరాబాదు: ఓ వైపు కరోనా మంట మరో వైపు అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోతున్న తెలంగాణ ప్రజలకు ఈ వార్త కాస్త ఊరట కలిగిస్తుంది. తెలంగాణ రైతాంగానికి కూడా ఇది మంచి శుభవార్తే అవుతుంది. తెలంగాణలో జూన్ రెండో వారంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. కేరళను జూన్ 5 నాటికి తాకుతాయని నిపుణులు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour