Thursday, 7 May 2020

విశాఖ లీకేజీ: పాలిమర్స్ కంపెనీ వద్ద మోగిన సైరన్, పోలీసులు అలర్ట్, కాపలా ఉన్న యువకుల తరలింపు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం నెలకొంది. పాలిమర్స్ కంపెనీ వద్ద రాత్రి సైరన్ మోగింది. దీంతో వెంటనే పోలీసులు పరుగులు తీశారు. ఇప్పటికే కంపెనీ సమీపంలో గల ఐదు గ్రామాల ప్రజలను తరలించిన సంగతి తెలిసిందే. అయితే స్థానికుల ఇళ్లలో కొందరు యవకులను కాపలా పెట్టారు. వారు ఆరుగుమీద పడుకొన్నారు. {image-aa-1588880200.jpg
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour