Sunday, 31 May 2020

చైనాతో ఫేస్ టు ఫేస్: భారత్ భాగస్వామ్యం లేకుండా అసాధ్యమంటోన్న ట్రంప్: కీలక భేటీ వాయిదా

వాషింగ్టన్: కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్టుగా భావిస్తోన్న చైనాతో అమెరికా ఫేస్ టు ఫేస్‌కు రెడీ అవుతోంది. ఆ దేశాన్ని ఇరుకున పెట్టడానికి వ్యూహాత్మకంగా పావులను కదుపుతోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన యుద్ధం నడుస్తోంది. అమెరికాతో తాము ప్రచ్ఛన్న యుద్దం అంచుల్లో నిల్చున్నామని చైనా విదేశాంగ శాఖ మంత్రి సైతం స్పష్టం చేశారంటే పరిస్థితి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour