కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కితీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో ప్రత్యేత విమానాలను నడుపుతోంది. అదే తరహాలో రైల్వేశాఖ కూడా ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 15 ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇదే కోవలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర వాసుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment