Monday, 25 May 2020

ఐదేళ్ల బుడతడు.. విమానంలో ఒంటరిగా ప్రయాణం... ఢిల్లీ నుంచి బెంగళూరుకు..

సోమవారం(మే 25) నుంచి దేశవ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులను పునరుద్దరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారు విమానాల్లో తమ స్వరాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ ఐదేళ్ల బుడతడు సైతం ఒంటరిగా బెంగళూరుకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల తోడు లేకుండా ఇంత చిన్న వయసులో ఒక్కడే ఒంటరిగా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour