Thursday, 7 May 2020

షాకింగ్ వీడియో : శవాల పక్కనే కరోనా రోగులకు ట్రీట్‌మెంట్.. ఒకే వార్డులో..

దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడిచే సియోన్ ఆసుపత్రిలో మృతదేహాల పక్కనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆ వార్డులో దాదాపు 7 మృతదేహాలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour