Tuesday, 19 May 2020

వలస కూలీల వెతలు అర్థం చేసుకుంటాం..!ఏ లోటు రానివ్వమంటున్న కేంద్రం..!

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా జనజీవన స్రవంతి పూర్తిగా స్తంభించిపోయన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల వెతలు మాత్రం వర్ణనాతీతంగా పరిణమించాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన రంగాలను ఆదుకునేందుకు, వలస కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బాహుబలి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కేంద్రం అతి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour