Wednesday, 20 May 2020

ఫీజు బాదుడు: ప్రైవేట్ స్కూల్స్‌కు పర్మిషన్, ఏప్రిల్, మే నెల ట్యూషన్ పీజు వసూల్‌కు ఓకే..

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల పని లేకపోవడంతో ఫీజు వసూల్ చేయొద్దని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతం చండీఘడ్ మాత్రం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజు వసూల్ చేసుకోవచ్చని చెప్పింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు సర్కార్ స్పందించింది. ఇతర చోట్ల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour