Sunday, 10 May 2020

సైకిల్‌పై ఢిల్లీ టూ బీహార్.. మార్గమధ్యలోనే యువకుడి దుర్మరణం.. ఆగని 'వలస' మరణాలు..

కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయినది వలస కూలీలే. హఠాత్తుగా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడంతో వాళ్లంతా నగరాల్లోనే చిక్కుకుపోయారు. ఉపాధి లేక,చేతిలో డబ్బులు లేక ఏమీ తోచని గందరగోళ పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. కష్టకాలంలో అయినవాళ్లతో ఉండేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. రవాణా సౌకర్యాలేవీ లేకపోవడంతో కాలి నడకనే వేల కి.మీ దూరం సాగిపోతున్నారు. ఈ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour