Sunday, 10 May 2020

విశాఖ గ్యాస్ ప్రభావంతో స్పృహ కోల్పోయిన రైలు డ్రైవర్, గార్డ్.. వాల్తేర్ డివిజన్లో రైళ్లన్నీ రద్దు...

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృత్యువాత పడి వందలాది మంది ఆస్పత్రి పాలైనా... ఇంకా గ్యాస్ ప్రభావం మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. తాజాగా వాల్తేర్ డివిజన్ లో ప్రయాణిస్తున్న ఓ గూడ్స్ రైల్ డ్రైవర్, గార్డు గ్యాస్ పీల్చి అపస్మారక స్ధితిలోకి వెళ్లారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour