Sunday, 3 May 2020

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం..అమరులైన కల్నల్‌తో సహా మరో నలుగురు

జమ్మూకశ్మీర్: ఓ వైపు దేశం మొత్తం కరోనాపై పోరాడుతుంటే సరిహద్దుల్లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అలా రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయారు. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక కల్నల్ ఒక మేజర్‌తో పాటు ఇద్దరు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour