Friday, 8 May 2020

వలస కూలీలను చిదిమేసిన రైలు.. రాష్ట్రాలకు బాధ్యతలేదా? అంటూ పవన్ కల్యాణ్ ఫైర్

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విమానాల్లో తరలిస్తున్నవేళ.. వలస కూలీలు మాత్రం దిక్కులేని పక్షుల్లా తిరుగుతోన్న వైనం అందరినీ కంటతడిపెట్టిస్తున్నది. వేరే రాష్ట్రాల్లోని వలస కూలీలను సొంత ప్రాంతాకు తరలించేందుకు కేంద్రం ప్రత్యక రైళ్లు ఏర్పాటుచేసినా.. ఆ ఖర్చును రాష్ట్రాలే భరించాలని మెలికపెట్టడంతో వ్యవహారం గందరగోళంగా మారింది. ఈలోపే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour