Thursday, 21 May 2020

అప్పుడు వైఎస్సార్..ఇప్పుడు జగన్: ఏసీ, ఫ్యాన్ల కింద కూర్చుని దీక్షలంటే ఎలా: జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం: రాయలసీమలోని నాలుగు జిల్లాల దాహార్తిని తీర్చడానికి ప్రతిపాదించిన పోతిరెడ్డి పాడు ఎత్తు పెంపు విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న ఇతర పార్టీల నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బీటెక్ రవి.. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సోమగుంట విష్ణువర్ధన్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour