Tuesday, 19 May 2020

కాల్పుల కలకలం: ప్రధాన్, కుమారుడిపై ఫైర్, అక్కడికక్కడే మృతి..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల విషయంలో మొదలైన గొడవ ఇద్దరు ప్రాణాలు తీసింది. రహదారి పనుల విషయంపై ప్రధాన్ (గ్రామ సర్పంచ్) మాజీ ప్రధాన్ మధ్య గొడవకు దారితీసింది. కోపోద్రిక్తుడైన మాజీ ప్రధాన్.. ప్రధాన్, అతని కుమారుడిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే నెలకొరిగారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. సాంబాల్ జిల్లా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour