Thursday, 7 May 2020

విశాఖ లీకేజీ: లాక్‌డౌన్ సమయంలో ఎలా తెరిచారు, పొల్యూషన్ బోర్డు ఏం చేస్తోంది: సీపీఐ నారాయణ..

విశాఖలో విషవాయువు లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు స్పందించాయి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరిన్ గ్యాస్ లీకవడంతో పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం జరిగిన ఘటనతో సాగరతీరం ఉలికిపాటునకు గురైంది. ప్రమాదంపై సీపీఐ నేత నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour