Tuesday, 19 May 2020

8 తర్వాతే 10 పరీక్షలు: తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ

లాక్‌డౌన్ తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టంచేసింది. కరోనా వైరస్ వల్ల మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించడం వల్ల రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిలిచిపోయాయి. తెలుగు 1,2, హిందీ పరీక్షలు మాత్రమే జరిగాయి. 3 పరీక్షలు జరగగా.. మిగతా 8 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై విద్యార్థులతోపాటు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour