Monday, 4 May 2020

70 శాతం స్పెషల్ కరోనా ఫీ, నేటి నుంచి అమలు.. మందుబాబులకు ఆప్ సర్కార్ షాక్

మందుబాబులకు ఢిల్లీ సర్కార్ షాక్ ఇచ్చింది. దాదాపు 40 రోజుల తర్వాత లిక్కర్ షాపులు తెరిచి ఉండటంతో మందుబాబుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. అయితే వారి సంతోషంపై ఢిల్లీ సర్కార్ నీళ్లు చల్లింది. హస్తినలో లిక్కర్ ఎంఆర్పీపై 70 శాతం స్పెషల్ కరోనా ఫీను ముక్కుపిండి మరీ వసూల్ చేస్తోంది. కరోనా ఫీ మంగళవారం నుంచి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour