Wednesday, 6 May 2020

కరుణించిన కవిత..! 68మంది తెలంగాణ యువ‌తులను స్వస్థలాలకు తరలింపు..!!

హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన అభాగ్యులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు తమవంతు సహకారాలను అందిస్తున్నారు. వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు చేర్చే క్రమంలో ప్రభుత్వాలు శ్రమింస్తుంటే, వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని మరికొంత మంది నేతలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కోవలో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour